16, జనవరి 2017, సోమవారం

కధ

                                   చిన్నకధ 

    రవికిరణ్ అనే వాడు చిన్నప్పుడు చాలా కష్టాలు పడిన సమయంలో భారత దేశానికి మహాత్మాగాంధీజీ స్వతంత్రత యిచ్చినందుకుగాను అతని బొమ్మనునోటుపైనగానికార్యాలయలలోగాని,ముద్రించడము,నిర్మించడము జరుగుతోంది. ఇప్పటికి రవి అప్పటికాంగ్రెస్సు ను గౌరవిస్తూ తానుRSSలో  నుండి వారి సహకారముతో ఆ దేశానికి నాయకునిగానెన్న బడి నప్పుడు ఆ కాంగ్రెస్సునుతిడుతున్నాడు.ఇప్పటివరకుమతసహనమన్నపేరునుకల్గినదేశమునమతమార్పిడులనుచేయిస్తూప్రజలనుమభ్యపెడుతూ,ప్రజలకష్టాలనుతొ లగించకతనమాటే నెగ్గాలని ప్రజలు తనకు సహకరిస్తున్నారని ప్రసంగాలు చేస్తూ పెద్దనోట్లురద్దుకార్యక్రమా న్ని ప్రారంభించి ప్రజలనిబ్బందిపెడుతూ పాలన సాగించడ మెంత సబబొఆలోచించక అతనినే పొగడ డమెంత సబబోగ్రహించగలరు.ప్రజాహక్కులను భంగపరచు టఅతని స్వభావమా?తానే  ఏకైక నాయకునిగా గర్వపడితే తనవినాశమును కోరుకున్నట్లే.   ఇదంతా చూస్తే అతని స్వార్ధము బయటపడ్తోంది.అదే సాధరణ పౌరుడుస్వార్ధంతో ప్రవర్తిస్తే శిక్షిస్తుంటే పెద్దవారు,ధనవం తులు మిక్కిలి స్వార్ధముతో సామాన్య ప్రజలను లెక్కజేయక వారిని వారి సంపదలను ఏదోరకముగా దోస్తూ రాక్షసత్వముగా ప్రవర్తిస్తున్నారు.ఇది స్వార్ధ మహిమయే గదా! స్వార్ధాన్ని ప్రతిమానవుడు అంటే సమాన్య్డు ధనవంతుడు అనే తేడా లేకుండా మనమందరమూ వేర్వేరుమతాలవారమైన,వేర్వేరుకులాలవారమైన ,వేర్వేరు భాష లుమాట్లాడే వారమైన,సమానముల మేయనిభావించి స్వార్ధములేకుండా పరస్పర సహకారముచేసుకుంటూ ఉంటె ఈ పరిస్ధితి రాదు గదా ?మనదెశాన్నీతర దేశాలకు బానిస కాకుండా నిస్స్వార్ధపరులే చూడగలరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి