క్రింది పద్యమును పరికించoడి
వంగతోట నుండు వరిమళ్ళలో నుండు,
జొన్న చేలనుండు చోద్యముగను ,
తలుపు మూలనుండు తలమీద నుండు
దీని భావమేమి తిరుమలేశ?
1.వంగతోటలోను,2.వరిమళ్ళలోను,3.జోన్నచేలలోను,4.తలుపు మూలలోను,5.తలమీదనుకూడచోద్యముగానుండు నవి ఏవి?--అను ఈ ఐదు ప్రశ్నలు మొదట భ్రాంతిని కల్గించి చిత్తాన్ని చిక్కుల్లోకి తోసివేస్తున్నాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి