15, మే 2017, సోమవారం

కవితావైచిత్రి

క్రింది పద్యమును పరికించoడి

వంగతోట నుండు వరిమళ్ళలో నుండు,

జొన్న చేలనుండు చోద్యముగను ,

తలుపు మూలనుండు తలమీద నుండు 

దీని భావమేమి తిరుమలేశ?

1.వంగతోటలోను,2.వరిమళ్ళలోను,3.జోన్నచేలలోను,4.తలుపు మూలలోను,5.తలమీదనుకూడచోద్యముగానుండు నవి ఏవి?--అను ఈ ఐదు ప్రశ్నలు మొదట భ్రాంతిని కల్గించి చిత్తాన్ని చిక్కుల్లోకి తోసివేస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి