15, మే 2017, సోమవారం

వంశక్రమము

                         వంశక్రమము 

                        తాతపూడి వారిది 

గోత్రం-వశిష్ఠ గోత్రం 

ఋషులు --1.వాశిష్ఠ 2.మైత్రావరుణ ౩.కౌండిన్య 

కొంతమంది వాశిష్ట,ఇంద్ర,ప్రమద త్రయా రుషేయం అని కూడా చెప్పుచున్నారు.

     గ్రామము-మంచిలి పశ్చిమ గోదావరిజిల్లా .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము .

నాకు తెలిసినంతవరకు ఇక్కడ కొన్ని విషయాలను పొందుపరచుచున్నాను.

           చిట్టివేంకటేశ్వర్లు,వెంకమ్మగార్లకుసుబ్రహ్మణ్యంగారు జన్మించిరి .వారికి జగదాంబ గారితో వివాహమైనది.వారికి సత్యనారాయణ అను కొమరుడు కలిగెను .వారికి భార్యగా వెలగదుర్రు గ్రామనివాసియైన భాస్కరంగారికొమరితయగు వెంకటరత్నంగారు వచ్చిరి.వారికి భాస్కరుడు,రాజ్యలక్ష్మి (పిచికమ్మ),పొట్టమ్మ  అను వారిసంతానం.భాస్కరం భార్యసూరమ్మ-వారిసంతానం -సత్యనారాయణ,వెంకటేశ్వర్లు ఇద్దరుకుమారులు.

సత్యనారయణ భార్య రమాదేవి .వెంకటేశ్వర్లుభార్య పేరు వెంకటరమణ    -వారి సంతానము-సాయిభాస్కర్,సత్యవతి           సుబ్రహ్మణ్యంగారు తన భార్యయగు జగ్దాంబగారు గతించిన తరువాత వేంకటరత్నం గారితో వివాహమైనది.వార్కి నలుగురు కొడుకులు,ఒక కుమార్తె కలిగిరి.

ప్రధమకుమారునిపేరుమృత్యుOజయ(ముత్తన్న) వారిభార్య లక్ష్మమ్మ .వీరు దత్తతకు వెళ్ళినారు.సంతానము  కలుగలేదు.అల్లంరాజు సత్యనారాయణను దత్తత తీసుకొ ని మల్లి అను ఆమెతో వివాహము చేసిరి.వారికి కూడా సంతానము కలుగ లేదు.

ద్వితీయ కుమారునిపేరు -సూర్యనారాయణవారిభార్య మంగమ్మగారు .వీరు ప్రస్తుతము జీవించియున్నారు .వారి సంతానము-విజయలక్ష్మి,రేణుకాదేవి,ప్రసాదు అను కొడుకు కలిగెను కాని అతడు చిన్నతనానగతించెను.

విజయలక్ష్మికికోటబాలకృష్ణమూర్తిగారితోవివాహమయ్యెను,వారిసంతానము,బుజ్జి,రాణి,సౌజన్య అను నల్గురు కుమార్తెలువారందరికీ వివాహములైనవి.సంతానములు కల్గియున్నారు.  

రేణుకాదేవికి రావూరి విజయ గోపాలకృష్ణమూర్తి తో వివాహము జరిగెను.జ్యోతి,మురళి,సూరిపండు,రాధ అను వారలు వారి సంతానము.సూరిపండు తప్ప మిగిలిన వారికి వివాహములైనవి.  జ్యోతిభర్తఇటీవలమరణించెను.వారిసంతానము సాయి,శ్రీనిధి .

మురలిభార్యపేరు శాంత వారికి ఇద్దరు కొడుకులు(కార్తీక్ ,సూరిపండు). రాధకు ఇద్దరు పిల్లలు.వారు దుబాయ్ లోనున్నారు.

తృతీ య కుమారుడు రామమూర్తి మొదటిభార్య జగదాంబ వారిసంతానము విష్ణుప్రసాదొక్కడే అతనికి రాధ,కిశోర్ అనువారు పిల్లలు.రాధకు వెంకటేశ్వర్లుతో వివాహముజరిగెను.వారికి శరత్  ఒక్కడే కొడుకు.కిషోర్ భార్య ప్యారీ.వారు శరణ్య అను అమ్మాయిని దత్తత తీసికొ నిరి.ఇక రెండవ భార్య సత్యవాణితో వివాహమైనది.వారికి సూర్యనారాయణ,రత్నం,సుబ్బయ్య,శ్రీనివాస్,గోపాలుడు అనువారిసంతానము.సూర్యనారాయణ భార్య మహాలక్ష్మి.వారి కి రామకుమార్,సందీపకుమార్ అను ఇద్దరు కొడుకులు.రత్నం భర్త కాకరాలనాగేశ్వరరావు.వారికి నీహారిక,ఆదిత్యవారిసంతానం.హారికకుయనమండ్ర అమరకాంతతోవివాహమైనది.ఇద్దరుపిల్లలు(మైత్రేయి,ఐతరేయమహర్షి).ఆదిత్య భార్య పేరు సువర్చల భావజ్ఞ ,మనోజ్ఞ,అని ఇద్దరుపిల్లలు.సుబ్బయ్య భార్య పేరు వల్లి వారికి శ్రీకర్,శ్రీధర్,అని ఇద్దరు పిల్లలు.           శ్రీనివాస్ భార్యపేరుప్యారీ.శ్రీనివాస్ఇద్దరుపిల్లలను(ప్రేమచoద్,సంత్ చరణ్ )కనిగతించెను.వీరుఇంజనీరింగ్ చదువు చున్నారు. గోపాలుని భార్యపేరు వాణి.వారికి ఇద్దరుపిల్లలు.(శ్రీ వివేక్,అభిషేక్ )వీరు వేదపఠనము చేయుచున్నారు.

సుబ్బయ్య గారి నాల్గవ కుమారుడు కృష్ణమూర్తి..వారి భార్య కామేశ్వరి.వారికి సుబ్బయ్య,పద్మ,శేషు,శంకర్,రామకృష్ణ అను వారి సంతానము.సుబ్బయ్య భార్య కామేశ్వరి.వారికోకమనుమరాలున్నది.కొడుకున్నాడు.పద్మ,శేషులకు వివాహములైనవి.పిల్లలు గలరు.శంకరము భార్యకళ్యాణి మణికంఠ,సుధవారి సంతానం.రామకృష్ణ భార్య పార్వతి.ఫణికృష్ణదత్తు,కామేశ్వరి వారి సంతానము.

సుబ్బయ్య గారి ఏకైక కుమార్తె సీతామహాలక్ష్మికి రావూరి సత్యనారాయణతో వివాహమైనది.వారిసంతానం విజయ గోపాల కృష్ణమూర్తి ,సూర్యనారాయణ,జనకమ్మ .వీరిలో జానకమ్మ చిన్నతనాన గతించినది. .గోపాలకృష్ణమూర్తి గూర్చి సూర్యనారాయణగారి వద్దచెప్పబడినది.సూరికి సుబ్రహ్మణ్యేశ్వరితో వివాహమైనది.వారికి విశ్వనాధం,సీతామహాలక్ష్మి అని ఇద్దరు పిల్లలు.విశ్వనాధంభార్య సౌజన్య,సీతామహాలక్ష్మి భర్త హరి.వారిరువురికి చెరొక కొడుకు గలరు.

@@@@@@@@@@@@@@@

కవితావైచిత్రి

క్రింది పద్యమును పరికించoడి

వంగతోట నుండు వరిమళ్ళలో నుండు,

జొన్న చేలనుండు చోద్యముగను ,

తలుపు మూలనుండు తలమీద నుండు 

దీని భావమేమి తిరుమలేశ?

1.వంగతోటలోను,2.వరిమళ్ళలోను,3.జోన్నచేలలోను,4.తలుపు మూలలోను,5.తలమీదనుకూడచోద్యముగానుండు నవి ఏవి?--అను ఈ ఐదు ప్రశ్నలు మొదట భ్రాంతిని కల్గించి చిత్తాన్ని చిక్కుల్లోకి తోసివేస్తున్నాయి.